Monday 2 February 2015

మదర్ థెరిస్సా
కింద కనిపిస్తున్న ఫోటో లో క్రాస్ గుర్తు మేడలో ఉన్న తన పేరే
అండి మదర్ థెరిస్సా.
తను ఎక్కడ నుండి వచ్చిందో తెల్సా
అల్బేనియా దేశం నుండి మన కోసం
మనల్ని అదే మన హిందూ దేశం లో క్రిస్తవులు లేరని
మతం మార్చడమే లక్ష్యం గ పని గట్టుకు వచ్చిన
గొప్ప సన్యాసిని
అందుకే ఆమెకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు
ఇలా మతం మర్చదే లక్ష్యం గా
సేవ పేరుతొ మన దేశం లోకి అడుగుపెట్టిన తనకు
కుష్టు రోగం ఉపయోగపడింది
అప్పటికే మన దేశం లో ఒక అనాగరిక ఆచారం బానిసత్వం లో ఉన్నప్పడు
మన ముస్లిం రాజులూ మనకు అన్తిచిన అంటరానితనం ఉంది
ఇదంతా
మన మదర్ థెరిస్సా గారికి ప్లస్ పాయింట్ అనుకోవాలి
మొత్తానికి అనుకున్న లక్ష్యం
హిందూస్తాన్ లో
క్రిస్టియన్ లేరు ఎలా గైనా మర్చేయ్యలనుకుంది
మొదలుపెట్టింది ఇక సేవ
సేవ అంటే ఇక్కడ
ఫలితం ఆశించకుండా చేసేదే సేవ
కానీ ఈ గొప్ప సంగ సంస్కర్త
మతం మార్చడమే లక్షం గా
మాట మారితేనే సేవ చేస్తానంటూ
సేవ చేసుకు పోయింది
తన హయం లో
ఒకే ఒక్కరోజు 18,273 మంది మతం మారారు అని చరిత్ర చెప్తుంది
ఇంతలా మత మార్పిడిలను చేస్తున తనను
ఒక న్యూస్ రిపోర్టర్
అమ్మ మీ దేశం లో కూడా ఉన్నారు కదా ఇలాంటి పేదవారు
రోగస్థులు మరి అక్కడ సేవ ఎందుకు చేయడం లేదు
అని అడిగారు
దానికి
మదర్ థెరిస్సా సమాదానం
అక్కడ అంట క్రిస్టియన్ ఉన్నారు
ఇక్కడ లేరు కదా
నేను ఇక్కడికి వచ్చింది సేవ చెయ్యడానికి కాదు
మతం మార్చడానికి అని చెప్పినది అంట
ఎవరు ఏది అన్న
నేను అనగా ‪#‎తరుణ్_కుమార్_చిలువేరు‬
మదర్ థెరిస్సా సేవ చేయడానికి రాలేదు
మతం మార్చడానికే మన దేశానికి వచ్చింది అంటాను .
నిజమైన సేవ ఎవరు చేసారో తెల్సుకోండి
ఒక సోదరి నివేదిత
ఒక అనిసిబెంట్
వెళ్ళు ఎవరు ఈ పట్యపుస్తకాలకు కనపడరా ..........???

No comments:

Post a Comment