Sunday 15 November 2015

అగష్టు 15

ఆగష్టు 15 రాగానే దేశమంతా ఉస్తవాలు
ఎక్కడ చూసినా
భారత్ మాతా కి జై అనే నినాదాలు
ఆ రోజంతా ఎంతో గర్వంగా నా దేశానికి  స్వరాజ్యం వచ్చిందని
సంబరాలు చేస్కుటాము.
మనకు స్వరాజ్యం తెచ్చిన వారిని వారి ఫొటోస్ కి దందేసి దండం పెడతాము
వారని గుర్తుచేస్కుంటాం
ముఖ్యం గా
గుర్తు చేస్కునే వారిలో
ఎక్కువగా గాంధీ,నెహ్రు లే కాదు
కానీ
మిత్రులారా మీకందరికీ
ఆగష్టు 14 నా ఎం జరిగిందో తెలుసా
మనం ఆ రోజుని
అఖండ భారత్ దివాస్ గా ఎందుకు జరుపుకుంటామో
మీకెవరికైనా తెలుసా
ఆ రోజే మన దేశం ముక్కలైపోయింది
ముస్లిం లు తమకు ప్రత్యెక దేశం కావాలని
ఎన్నో అల్లర్లు
ఒక పక్క దేశం విడిపోతుంటే మన జాతి పిత అని పిలవబడే గాంధీ
ఇంకో పక్క నెహ్రు
ఎంజాయ్ చెయ్యడం లో నిమగ్నమై ఉన్నారు
మహమ్మద్ అలీ జిన్నా ఖాన్
నేతృత్వం లో
మన దేశ విభజన  ఒక పడక గదిలో నెహ్రు ఒక యువతితో కులుకుతుండం గా జరిగిపోయింది
ఆ క్షణమే అది ఆగష్టు 14 పాకిస్తాన్ లో ఉన్న
మన హిందువులను అలాగే సిక్కులను ఊచకోత కోశారు.
కొన్ని లక్షల మందిని తలలు నరికి
నెహ్రు కి కనుక పంపారు
యుక్త వయసులో ఉన్న యువతులను పాహిచహకం గా
హత్యచారాలు చేసారు
అంతా అదొక మారణ హోమం మన హిందువులపై
అదే కాకుండా
మనం మహాత్మా అని పిలవబడే జాతి పిత గారు
అప్పట్లోనే మన ఖజానాలో 25 కోట్లకు పైగా పాకిస్తాన్ కు దారాదత్తం చెయ్యడమే కాకుండా
ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ని ఇక్కడే ఉండమని ఆదేశం ఇచ్చాడు
అప్పుడు మనకు పాకిస్తాన్ కి ఒక్కటే రైల్ ఉంది
ఆ రైల్ భారత్ కి శవాల దిబ్బలను వేసుకొని వచ్చ్జింది
సుమారు 6 లక్షల హిందువుల తలలు ఆ రైల్ నుండి భారత్ కి వచ్చాయ్
రైల్ మార్గం అంట రక్త సిద్దం గ మరిపాయింది
ఇది చూసి ఆగ్రహించిన మన భారతీయులు ఇక్కడ ఉన్న ముస్లిం ల పై దాడి చేసారు
దాంతో
పాకిస్తాన్ పయనమయ్యారు ముస్లిమ్స్

గాంధీ వాళ్ళను ఆపి మీరేక్కడకు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని వాళ్ళకు సంజించాడు

ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ లో మన హిందువులు అందరిని దారుణంగా ఊచకోతకు గురయ్యారు
1947 - సింధు దేశం ( పాకిస్తాన్ ) అర్దరాత్రి ఆగష్టు 14 న విడిపోయింది
1947 - వంగ దేశం ( బంగ్లాదేశ్ )  అర్దరాత్రి ఆగష్టు 14 న విడిపోయింది
1947 -నేపాలం ( నేపాల్ ) అర్దరాత్రి ఆగష్టు 14 న విడిపోయింది
1947- భూటాన్
1947- పాక్ ఆక్రమిత కాశ్మీర్
ఇవ్వన్ని మన దేశం నుండి రేపు మనకు స్వరాజ్యం వస్తుంది
అనగా విడిపోయాయి
మళ్ళి మన దేశానికి పూర్వ వైబవం తీసుకురావడమే
లక్ష్యం గా ఈ
అఖండ భారత్ దివాస్ ని మనం జరుపుకుంటాం
ఈ దేశానికి ముందు స్వతంత్రం ఎలా వచ్చిందో
ఎన్ని లక్షల బాలి దానాల వాళ్ళ వచ్చిద్నో
ప్రతి ఒక్క భారతీయుడు తెల్సుకోవాలి.
భారత్ మాతా కి జై

మీ హిందూ హిందుత్వం

No comments:

Post a Comment