Monday 14 September 2015

దేశ సంస్కృతిని అర్ధం చేసుకోలేని వారు
వితండ వాదం ...బాగా అలవాటు అయ్యింది...దేశ సంస్కృతిని
అర్ధం చేసుకోలేని వారు....ఈ దేశం లో హిందువు అన్న పదం
ఒక్క మతానికి చెందింది కాదు....అని విదేశీయుడు వచ్చి
దీని ప్రచారం కలిపించాడు ....
ఈ దేశం లో వున్నవాడు హిందుస్తానీ అని అంటారని నువ్వు
చెప్పిన తురకొల్లు ..హింద్ అని వాడుకున్నారు...
నీకు తురకొల్లు ,కిరస్తానోల్లు తెలుసా....ఎలా
తెలుసు...ఎక్కడి నుండి వచ్చారు....మనలని దోచుకున్తానికి
వచ్చినాడు...బెదిరింపులకు,డబ్బు ఆశపడి
మారినవారు...వూరికి పిడికెడు కూడా లేని వారు నీకు
తెలుసు...మన మద్యలో ఉన్న వారు నీకు
తెలియదు...నీకు తెలిసిన కిరస్తానోడు..ఇక్కడి
పోచమ్మ ప్రసాదం పెట్టి చూడు....నీవు చుసిన తురకోడికి
మైసమ్మ ఏట మాంసం పెట్టి చూడు ..తింటే అప్పుడు
ఇలాంటి ప్రేల్లపణలు వింటారు...అంతే గాని అయన
ముట్టుకోనివ్వలేదు ...కాని వాడు నిన్ను నీ తిండిని
అంటుకోలేదు....మనవాడు ఇవ్వాళా మారడానికి సిద్దంగా
వున్నాడు...నీవు చెప్పినాడు ఎవడు సిద్దంగా లేదు...నేను
చెప్పిన పోచమ్మ ,మైసమ్మ ప్రసాదం తినడానికి ...
ప్రతి దానికి ఒకే హిందూ వ్యతిరేకతను
నవ్వుకుంటారు...ప్రజలు
ఈ దేశం లో రకరకాల పద్దతులు పాటిస్తారు...వారిని ఒక
ఛత్రం లోకి చేసి హిందువులుగా చెప్పిన అంబేద్కర్ నీకు
పిచ్చివాడి లాగ కనబడుతున్నడా....ఎప్పుడు హిందూ
అనగానే వెర్రి ఎత్తినట్టు వ్యతిరేకించడం మానుకుంటే
చరిత్ర తెలిసిన వారుగా అంగీకరిస్తారు...అంబేద్కర్ తన
రచనల్లో ఎందుకు హిందూ అన్న పదం వాడారో అతని
ఆలోచనలని చదివిన వారికి తెలుస్తుంది....అంబేద్కర్ ని
అర్ధం చేసుకోలేని కమ్యూనిస్ట్ బావదారిద్ర సిద్దంతపు
పైత్యపు పుస్తకాలు చదివి...దళితులూ ,గిర్జనులు
హిందువులు కాదు ఐతే రాజ్యాంగం ను
వ్యతిరేకిస్తూ...అంబేద్కర్ ని గోరవిస్తావో....లేక
కమ్యూనిస్ట్ దళిత ఆలోచనలను అంగీకరిస్తావో
తేల్చుకో....
దేశం లో కొంత మంది ప్రేలాపనలు దళిత బహుజనులు
పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు....
హిందూ ధర్మ జీవన విదానం అంటే ఒక మతానికో
,,,వర్గానికో చెందింది అని ఎవరు చెప్పారో వారికి ....మీరు
ప్రశ్న వేయండి....ఈ దేశం లో అనేక జీవన విదానాలు
కలిస్తే హిందుజీవనవిదానం అని చెప్పిన అంబేద్కర్ మీకు
ఆదర్శప్రాయుడు కాదని చెప్తే ...ఇక ఎవడు
మిమ్మలిని అడగడు...
హిందుదర్మం అర్ధం చేసుకోలేని వాడు దేశాన్ని అర్ధం
చేసుకోలేడు....దేశం లోని సాంస్కృతిక జీవన విలువలను దెబ్బ
తీయడానికి విదేశీ మతసంస్క్రుతులు వేగంగా
చొచ్చుకొస్తున్నాయి....అవి నీవు చెప్పిన గ్రామా
దేవతలను,గ్రామసంస్క్రుతులను,దళిత దేవుళ్ళను బైండ్ల
చరిత్రను నాశనం చేయడానికి వారి కుల చరిత్రను
మరిచేలా చేసి వారి ఘనమైన గత చరిత్రను కేవలం
నీచమైనదిగా చెబుతూ వారిని గతమే లేని సాంస్కృతిక జీవన
విలువలు నశించి బావదరిద్రపు విదేశీ సంస్కృతిని
స్వీకరించలేక మల్లి మోద నమ్మకాల వైపు
పయనిస్తున్నారు...వీలైతే మతం మారిన దళిత ప్రజల
జీవనవిదానం చూడు బ్రదర్....మొండి ఆలోచనలతో
వ్యతిరేకిస్తే మన చరిత్రను మనం
దిగాజార్చుకున్నట్లే..
.
నేను ఇలయ్య ను అబిమానిస్తా..ఎందుకంటే అతను
బహుజన ప్రజల వెతలను ప్రతిబిమ్బచేసినందుకు
...కాని గమ్యం లేని ప్రయాణం ...ఎటుతీసుకెళ్ళ లేదు
...దానికి సాక్షం ఇలయ్య గారు ...వారే ఒక వ్యాసం లో
ఈ సమాజం లో అసమానతలు పోవాలంటే హిందూ స్వామిజి లు
నడుముకట్టి దానిని తొలగించాలని పిలుపు ఇచ్చాడు...అలాగే
నేటి హిందూ సంస్కృతిని శతాబ్దాలుగా దళిత బహుజనులే దాని
సంరక్షిస్తే ...దానిలో వివక్షతను గురి
అవుతున్నారు....అందుకే వివక్షతను ప్రదర్శిస్తున్న
పిడికెడు మందిని మెజారిటీ ప్రజలు సొంత దేవాలయాలు
కట్టుకొని వారి ని బహిష్కరించాలి అప్పుడు వివక్షత అంటే
తెలుస్తుంది అన్నాడు....అతని మార్గం ఏమిటో ....అతను
పూర్తిగా వేరుచేయలేకుండా ఉన్న దళిత బహుజన హిందూ
ప్రజలకు ఒక మార్గం చూపాడు కాని మీలా తికమక బాషలో
మాట్లాడలేదు....
అందుకే హిందుత్వాన్ని తిట్టడం కంటే దానికి ఆదిపత్యం
వహించి....సంస్కరించుకోవాలి ..కాని దూరం గా పారిపోతే ఎప్పుడు
అర్ధం కాదు సమస్య తీరదు...

No comments:

Post a Comment