మనిషికి స్వార్ధం ఉండాలి
ఆ స్వార్ధం ఎప్పుడు
ఉపయోగపడాలో తెలుసా.?
ఇది నా దేశం
ఇది నా ధర్మం
అని ఇలాంటి సమయంలో
నా అనే స్వార్ధం ఉండాలి
ఎదుటివారు మన ధర్మాన్ని కించ పరుస్తున్నా
చూసి ఏమీ అనని వాడు
బ్రతికి ఉన్న చచ్చిన శవమే.!
ఇలా ఎంతోమంది చచ్చిన శవాలున్నారు
ఈ దేశంలో
స్వామీ వివేకనంద ఇచ్చిన స్పూర్తి చచ్చిపోయింది
జనాలలో
లేండి
మేల్కోనండి
గమ్యం చేరేవరకు
విశ్రమించకండి
అని ఆయన చెప్పిన మాటలు
ఎవరి చెవులుకు తాకడం లేదు
మనమంతా స్వార్దపూరితంగా
నా అనే అహంకారంతో
మన ధర్మాన్ని, ఈ దేశాన్ని
ఇలా ఐనా కాపాడుకుందాం.!
No comments:
Post a Comment